Home » West Bengal
యూపీఏ కూటమిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
బెంగాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టీఎంసీ ఇతర రాష్ట్రాల్లోనూ తన మార్క్ చూపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు.
వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-2,2021) వెలువడ్డాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నికల్లో టీఎంసీ సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు మమతబెనర్జి. 40 అసెంబ్లీ స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతంలో
పాన్ మసాలా, గుట్కాను నిషేధించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించింది.
పశ్చిమబెంగాల్ లో దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత ఖరీదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్స్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..