Home » West Bengal
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బహిరంగ తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠాలు బోదించేలా ప్రణాళిక సిద్ధం చేసింది
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన
నెల జీతాలతో బతికే జీవితాల్లోకి నింగిని తాకే సంతోషాన్నించ్చే ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని అందరికీ ఉన్నా కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది.
ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఏం జరిగిందో కానీ, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దాంతో ఆవేశానికి లోనైన యువకుడు ప్రియురాలితో వాగ్వాదం చేస్తూనే
మన దేశంలో ఫంక్షన్లు లేదా పెళ్లి కార్యక్రమాల్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని కొందరు ఏదైనా అనాధాశ్రామానికి పంపించడం
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.