Home » West Godavari News
కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ పరిశ�