Home » Westgodavari
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అంది
Sankranti celebrations in Telugu states..Bhogi fires from early morning : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త
10tv కథనానికి ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీరంగనాథ రాజు ఘటనపై సమగ్ర