Home » WFI Chief Brij Bhushan Saran Singh
భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై మరో వివాదం రాజుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ తాజాగా ఓ మహిళా రిపోర్టరు పట్ల అసభ్యంగా వ్యవహరించారు. బ్రిజ్ భూషణ్ పై నమోదైన కేసు చార్జిషీటుప
రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.