whats group

    వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియో షేర్ చేసిన అధికారి

    July 15, 2020 / 10:17 AM IST

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు ఇది అందరి మన్ననలు పొందింది. ప్రభుత్వ అధికార�

10TV Telugu News