Home » Wheat Exports
ప్రధానంగా బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ, దక్షిణ కొరియా, ఒమన్ మరియు యెమెన్ దేశాలు భారత గోధుమల పై ఆధారపడ్డాయి. భారత్ తిరిగి గోధుముల ఎగుమతులు ప్రారంభించేలా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి
అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.