Home » WHO Warning On Syrups
భారత్లో తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక జారీ చేయడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) దర్యాప్తు ప్రారంభించింది.