Home » Wife and aunt murder
సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.