Home » wife
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల
పింపిరి-చించివాడ్ పోలీసులు రీసెంట్ గా 34ఏళ్ల వ్యక్తిని కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. భార్యే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి, గురువారం మైనర్ అయిన కూతురిపట్ల వ్యక్త�
శ్రీకాకుళం జిల్లాలో భార్య పప్పు వండలేదని 77ఏళ్ల వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకాలం కలిసి కాపురం చేసినతరువాత కేవలం ఓ కూర కోసం ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ఎంతో జీవ�
ఢిల్లీ లో దారుణం జరిగింది. సెక్స్ మార్పిడి చేయిుంచుకున్న యువతిని ఆమె భర్త గొంతుకోసి పరారయ్యాడు. నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడు సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారాడు. సెక్స్ మార్పిడి చేయించుకున్న ఏడాదికి ఆ యువతిని ఉత్తర ప్రదేశ్ మ�
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
హైదరాబాద్ నగరంలోని చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాన్ పల్లి తండాలో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంకణాల స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలన్మరణం చెందింది. భర్త సంతోష�
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన ముంబైలోని పెడెర్ రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య..
ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. బిడ్డలేని లోకంలో నేను �