Home » wife
కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచ�
కోటి రూపాయల కట్నం, ఇన్నోవా కారు, బంగారు ఆభరణాలు కట్నం కింద తేవాలని డిమాండ్ చేస్తూ ఒక ఐఆర్ఎస్ అధికారి..బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఈదారుణం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యా
సఖినేపల్లి మండలం వి.వి.మెరకలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు తేల్చారు. ఈ మేరకు సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమలా
పెళ్లి తర్వాత పాపిట(నుదట) సింధూరం(బొట్టు), చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించకపోతే వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింధూరం ధరించడం, గాజులు తొడుక్కోవడం అనేది హిందూ వధువు పాటించే ఆచారాలని, వరుడిత�
బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న
తమిళనాడులో దారుణం జరిగింది. శోభనం రోజే భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి.. భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువల్లూరు జిల్లా మింజూర్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నీతావసన్(24), సంధ్య(20) దగ్గరి బంధువులు. వీరిద్దరికి బుధవారం (జ�
అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు
జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా
గోపీ సుందర్. మ్యూజిక్ డైరెక్టర్. దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు.
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ