Home » wife
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
హైదరాబాద్ నగరంలోని చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాన్ పల్లి తండాలో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంకణాల స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలన్మరణం చెందింది. భర్త సంతోష�
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన ముంబైలోని పెడెర్ రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య..
ఘట్ కేసర్ లో ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనూష చేసిన తప్పులను తట్టుకోలేక, కూతురు హత్యను జీర్ణించుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. బిడ్డలేని లోకంలో నేను �
కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచ�
కోటి రూపాయల కట్నం, ఇన్నోవా కారు, బంగారు ఆభరణాలు కట్నం కింద తేవాలని డిమాండ్ చేస్తూ ఒక ఐఆర్ఎస్ అధికారి..బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఈదారుణం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యా
సఖినేపల్లి మండలం వి.వి.మెరకలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు తేల్చారు. ఈ మేరకు సోమవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమలా
పెళ్లి తర్వాత పాపిట(నుదట) సింధూరం(బొట్టు), చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించకపోతే వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింధూరం ధరించడం, గాజులు తొడుక్కోవడం అనేది హిందూ వధువు పాటించే ఆచారాలని, వరుడిత�
బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న