Home » wife
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్క�
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.
అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్య శీలాన్ని శంకించి..కన్నకూతుర్ని రేప్ చేసి హత్య చేశాడు ఓకసాయి తండ్రి. ఉత్తర ప్రదేశ్ లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలిలోని స్ధానిక ఫతే గంజ్ వెస్ట్ పోలీసు స్టేషన్ కు మా�
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా
సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వ�
లాక్డౌన్ సేవకులకు పాయసం పంపిణీ చేసిన కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..
భార్య ఇంట్లో లేని సమయంలో పనిమనిషితో రాసలీలలు సాగిస్తున్న భర్త వ్యవహారం బట్టబయలైంది. పనిమనిషితో బెడ్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తను ఆ భార్య