Home » wife
అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అన్న�
తాళి కట్టిన భార్యను హత్య చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లాడో ప్రబుధ్దుడు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని నాథూపూర్ గ్రామంలో నివసించే పాశ్వాన్ తన భార్య నిక్కీ కుమారిని(20) 2019 మార్చిలో వివాహాం చేసుకున్నాడు. అప్పటినుంచి వారిద్దరూ
దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉ�
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా ప
జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి మూడేళ్లు అయ్యిందో లేదో అప్పుడే ఆ భర్త మారిపోయాడు. పరాయి స్త్రీ మోజులో ప
ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వ�
భర్త పేరు మీద పాస్పోర్టు చేయించి.. ఆస్ట్రేలియా టూర్ కు చెక్కేసింది 36ఏళ్ల మహిళ. టూర్ మధ్యలో లాక్డౌన్ అమలుకావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. ఇంతలో భర్త పాస్పోర్ట్ కావాలంటూ అధికారులను కలవడంతో విషయం బయటపడింది. నిజానికి వాళ్లు మార్చిలోనే తిరిగి వ�
ఓ భార్య తన భర్తను చంపి శవాన్ని తన ఇంట్లోని బెడ్ రూమ్ లో పాటి పెట్టిన ఘటన త్రిపుర జిల్లాలో కలకలం రేపింది. దాలియా జిల్లా భక్తికుమ్ పురాలో నివాసం ఉండే 21 ఏళ్ల మహిళ భారతి తన భర్త సంజిత్ రియాంగ్(30) నుంచి హత మార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా శవ�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెం
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�