Home » wife
హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వావివరసలు మర్చిపోవడమే కాదు.. మృగాలు సిగ్గుపడే విధమైన పనిచేశాడు. భార్య, మరదలు, అత్తను చంపడమే కాకుండా శవాలను రేప్ చేశాడు. సోనెపట్ జిల్లా పత్తి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ ఈ దారుణాన్ని ఒడి�
Crime News తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుండంకోడు పంచాయతీ పరిధిలోని గ్రామంలో దారుణం జరిగింది మద్యానికి బానిసైన భర్త, భార్యపై అనుమానం తో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కురుండంకోడు పంచాయతీ పరిధిలో న
వివాహేతర సంబంధాల మోజులో పడి కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా కొందరు చేజేతులా తమ కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళితే ఇంట్లో ఉన్న మామగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది కోడలు. తీరా భర్తకు దొరికే సర�
Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పన
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూణాళ్లకే పెళ్లా మంటే మొహం మొత్తింది. పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. విడాకులివ్వకుండా పూర్తిగా ఆమెను దూరం చేయాలనుకున్నాడు. పోలీసోడు కదా…. హత్య చేస్తే దొరికి పోతామని తెలుసు… ఏంచేయాల�
Private Photos Of Wife : రూ. 10 లక్షల కట్నం ఇవ్వలేదని భార్యకు సంబంధించిన ప్రైవేటు ఫొటోస్ ను Facebook లో పోస్టు చేశాడో భర్త. పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. Tamil Nadu రాష్ట్రంలోని Thiruvotriyur లో R Vijayabharathi నివాసం ఉం
Man attacks wife : భేటీ బచావో..భేటీ పడావో, ఆడపిల్లలను కాపాడుకుందాం..అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా..కొంతమందిలో మార్పు రావడం లేదు. గర్భంలో ఆడపిల్ల ఉందా ? మగ శిశువు ఉందా అనే అనుమానంతో ఓ దుర్మార్గుడు గర్భాన్ని కోసిన ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది. �
పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్�
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్
పెళ్లి అయి మూడు రోజులే అయ్యింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు తల్లిదండ్రులే కారణమని, �