Home » wild boars
కేరళలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వ్యాధులు ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా ఆంత్రాక్స్ వ్యాధి విజృంభిస్తోంది.
అడవి పందులు తనను కుమ్మేశాయని షకీరానే స్వయంగా వెల్లడించింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ ఘటన జరిగినట్లు సింగర్ షకీరా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధ
నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది.