Home » win
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గ
హోమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. ఇప్పటికే 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదన్న పట్టుదలతో �
2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంకాగాంధీ డైరక్ట్ ఎంట్రీ సంచలనంగా మారింది. సొంత పార్టీలో బిగ్ డెవలప్ మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అంటున్నారు. ఇప్పుటివరకు అమ్మ సోనియా, అన్న రాహుల్ నియోజకవర
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. వినడానికి విడ్డూరంగా నమ్మలేని నిజాలు జరిగాయి.