win

    టీడీపీదే అధికారం : 130 ఎమ్మెల్యే, 20 ఎంపీ సీట్లు ఖాయం

    April 14, 2019 / 07:58 AM IST

    తిరుమల : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. 130కి పైగా అసె�

    ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో 

    April 6, 2019 / 02:51 AM IST

    ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.

    ఎన్నికలకు ముందే గెలిచారు: ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవం

    March 29, 2019 / 01:21 AM IST

    ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�

    మండ్యా విజేత ఎవరు : నామినేషన్ వేసిన సీఎం కొడుకు

    March 25, 2019 / 10:16 AM IST

    కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�

    వాస్తు ‘పిచ్చో’డు: లాటరీలో వచ్చిన కోట్ల ప్లాట్స్ వద్దన్నాడు 

    March 24, 2019 / 10:10 AM IST

    ముంబై: అదృష్టం అందలం ఎక్కిస్తానంటే..బుద్ధి బురుదలోకి లాగిందనే సామెత  ఊరికనే పోలేదు. సమాజంలోని పోకడలను బట్టే సామెతలు పుడతాయి. సరిగ్గా ఈ సామెతకు తగిన వ్యక్తి గురించి వింటే మాత్రం..ఓరీ వీడి అసాథ్యం కూలా..అనుకోక మానరు. కాలం కలిసి వచ్చి..కోట్లు వ�

    అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

    March 21, 2019 / 04:14 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి : నాన్న కంటే గొప్ప పాలన అందిస్తా

    March 20, 2019 / 01:49 PM IST

    చిత్తూరు: ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని

    బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు : దేశంలో ఇవే చివరి ఎన్నికలు

    March 16, 2019 / 02:55 PM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-

    2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? : సమాధానం పెట్రోల్ బంక్ లో

    March 15, 2019 / 03:05 PM IST

    ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�

    యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

    March 13, 2019 / 02:17 PM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �

10TV Telugu News