Home » win
హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�
హుజూర్ నగర్ లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో సైదిరెడ్డి గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. నెల రోజులుగా హుజూ�
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది. ఇ�
విజయనగరం జిల్లాలో కీలకమైన నెల్లిమర్ల నియోజకవర్గంలో క్రమంగా మళ్లీ రాజకీయ సెగ రాజుకుంటోంది. పోలింగ్ తర్వాత సుదీర్ఘ విరామం రావడంతో కొన్ని రోజులపాటు అభ్యర్థులు కూల్ అయినప్పటికీ.. కౌంటింగ్ తేదీ సమీపిస్తుండటంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. వి�
IPL 12 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తిరుగులేని ఆధిపత్యంతో ఫైనల్ పోరుకు చేరిన ముంబయి ఇండియన్స్…. మధ్యలో తడబడి మళ్లీ తేరుకున్న చైన్నై సూపర్కింగ్స్లు టైటిల్ పోరులో ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. దూకుడుగా వెళ్లే రోహిత్, వ్యూహార�
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�
మూడు దశాబ్ధాల అధికారం….ఎక్కడా ఎదురొడ్డి నిలబడ్డ వారే లేరు.. ఎంతటివారైనా తన ముందు చిత్తౌతూనే వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు దూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారు. అటు టీడీప
చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.
జపాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఘన విజయం సాధించారు.ఏప్రిల్-21,2019న జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ మద్దతుతో టోక్యోలోని ఎడొగావా వార్డ్ అసెంబ్లీ నుంచి పురానిక్ యోగేంద్ర(41)గెలుపొందారు.యోగేంద్రను
ఢిల్లీ : ఓటమి భయంతోనే ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన