Home » win
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయ�
తైక్వాండోలో తన చిన్న కుమారుడు అబ్రామ్ బంగారు పతకం సాధించడంతో మరోసారి సంతోషంగా ఉందని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమౌతాయంటున్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ. 2020, ఫిబ్రవరి 08వ తేదీన 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది. సాయత్రం 6 గంటల అనంత�
భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు.
ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా హేమంత్ సోరెన్(44)ను ఇప్పటికే కూటమి ప్రకటించింది. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసా
తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. �
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎ
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం �