Home » Windows
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అ
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, తన యాప్లో వీడియోలను లైక్ చెయ్యడానికి, షేర్ చెయ్యడానికి మాత్రమే అనుమతి ఇస్తుంది.
వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది 2020 నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను త్వరలో నిలిపివేయనున్నట్టు ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. డోంట్ వర్రీ.. అన�