Home » woman deceived
ముంబైకి చెందిన మహిళ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేసి అకౌంట్ నుంచి రూ. 1.5లక్షలు కోల్పోయింది. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా సైబర్ మోసగాళ్ల పనేనని తేల్చారు.