Home » Woman Died In Railway Station
బీహార్ రాష్ట్రంలోని భాగల్పుర్ రైల్వే స్టేషన్లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తల్లి మరణించిందని తెలియక ఆకలేస్తోంది.. లే అమ్మా అంటూ రోదించాడు.