Home » Woman
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �
Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆడ వారిని ర
రాజస్థాన్లో కామాంధులు రెచ్చిపోయారు. తన మేనల్లుడితో వెళుతున్న మహిళపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. యువకుడిని కొట్టి ఆరుగురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాలోని టిజారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ద
100 సంవత్సరాల వయస్సున్న ఓ బామ్మ కరోనాని విజయవంతంగా జయించింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌహతి సిటీలోని మదర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్(100) పది రోజులక్రితం కరోనా భారిన పడింది. చికిత్స నిమిత్తం గౌహతిలోని మహ
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయేమో అనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అకతాయిలు అకతాయిల వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంద
ఉదయ్ నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న శివశంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్స
పోస్టల్ సర్వీస్లో లెటర్ అడ్రెస్కు చేరుకోవాలంటే అప్పుడప్పుడు కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది. దాని గురించి ప్రతి ఒక్కరూ విని ఉంటారు. అనుభవించి కూడా ఉండవచ్చు. కానీ అమెరికాలో పోస్ట్కార్డ్.. అందులో రాసిన అడ్రెస్ చేరుకోవడానికి 100 సంవత్సరాలు ప�
COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాధి సోకితే..కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్�
ఒకే కమ్యూనిటీకి చెందిన వితంతువుతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని, అతనితో పాటు వితంతువును పబ్లిక్గా చితకబాదారు. తలలు వంచుకుని, ముఖాలు నల్లబారిపోయాయి. నగ్లా గుర్బాక్ష్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో వారిని సేవ్
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�