Home » Woman
గిరిజన మహిళపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కానీ న్యాయం చేయాల్సిన వారే బాధితురాలికే పైన్ వేసిన ఘటన హల్ చల్ చేస్తోంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ జిల్లాలోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహ్మద్ బజార్ ఏరియ�
మహిళలను రక్షించాల్సిన పోలీస్ కీచకుడు అయ్యాయి. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఈస్ట్ జోన్ సీఐగా పనిచేస్తూ మహిళా వేధింపులకు పాల్పడడంతో మూడు �
కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. �
అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించడం మొదలుపెట్టాడో సబ్-ఇన్స్పెక్టర్. ఎస్ఐపై ఆరోపణలు పై ఆఫీసర్లకు చేరడంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును మరో అధికారికి ట్రాన్సఫర్ చేశా�
కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�
ఉత్తరాఖండ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరుతోంది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే భార్య కొట్టిపారేస్తోంది. బ్లాక్ మ
విశాఖపట్నం రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. రెల్లి వీధిలో ఓ యువకుడు మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం(ఆగస్టు 16,2020) ఉదయం రెల్లి వీధిలో ఓ పాడు�
డయాబెటిక్ తో బాధపడుతున్న వ్యక్తి షుగర్ తో బాధపడుతూ బంగాళదుంప కూర వద్దన్నాడు. అంతే బ్యాట్ పట్టుకుని చితకబాదింది భార్య. అతని హెల్త్ కండిషన్ కు సెట్ అవదని డాక్టర్ బంగాళదుంప కూర తినకూడదని సూచించాడు. అయినా వినకుండా వేధిస్తుందని పోలీస్ స్టేషన్ క�
యువతి అఘాయిత్యానికి ఒడిగట్టింది. 13ఏళ్ల బాలుడ్ని బాయ్ఫ్రెండ్ చేసుకోవాలనే నెపంతో పలు మార్లు రేప్ చేసింది. విషయం బయటపడి కోర్టు వరకూ వెళ్లడంతో పదేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. కార్ట్నీ లీ అనే 24ఏళ్ల వయస్సున్న యువతిని టెక్సాస్ కోర్టు విచారించి�
వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది. రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 �