Home » Woman
ఓ మహిళ రూ.12,000 విలువైన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాట్ మసాలా డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ షాక్ కు గురైంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
శిథిలాల కింద నుంచి బయటపడ్డప్పటికీ, ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు 104 గంటలు శిథిలాల కింద చిక్కుకుని, బయటపడింది. అయితే, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ
ఈ కేసులో సిట్ అధికారులు తాజాగా 935 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు 90 మంది వరకు సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ వాంగ్మూలాలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్, సైంటిఫిక్, బయోలాజికల్ ఆధారాలను కూడా సిట్ అధికారులు చార్జిషీటులో పొం�
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిందో వాహనం. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.
లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు. తన పేరు మౌర్యగా చెప్పి, ఆమెను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు.
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
మంగళవారం ఉదయం తేజస్వని-లోహిత్ దంపతులు, వాళ్ల పిల్లలు ఇద్దరితో కలిసి నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కింది నుంచి బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణానికి ఉపయోగించే అత్యంత బరువైన ఐరన్ రాడ్ వారిపై పడింది.