Home » Woman
12 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం కావడంతో అప్పటినుంచి ఆమె బిడ్డలకు జన్మనివ్వడం ప్రారంభం అయింది. 12 ఏళ్లకే నబతాంజిని ఆమె తల్లిదండ్రులు అమ్మడంతో మరుసటి ఏడాదే ఆమె తల్లి అయింది.
అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు
దెయ్యాలు కనిపిస్తాయా? అవి మనుష్యులతో మాట్లాడతాయా? ఓ మహిళ దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం.. ఆ దెయ్యం నుండి విడాకులు కోరడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
సదరు మహిళ ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటనపై క్లిక్ చేసింది. అంతే ఆమె బ్యాంకు నుంచి 8.6 లక్షల రూపాయలకు పైగా సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. అప్పుడెప్పుడో డిసెంబరులో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వ
బిహార్కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్గా పని చే�
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చు
రైల్లో మహిళ తలపై టీసీ మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో ఇటువంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ బస్సులో కూడా ఇటువంటిదే జరిగింది. తాజాగా మద్యం సేవించిన టీసీ ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నేపథ్యంలో శనివారం ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో మీన వేడి నూనె తీసి కార్తీపై చల్లింది. చేతులు, ముఖం కాలిపోయి కార్తీ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మీనాను
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం�
నూన్మతి ప్రాంతానికి చెందిన దుర్మార్గం ఇది. నిందితురాలి పేరు వందన కలిత. ఆమెకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. అతడి సాయంతోనే ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. "వందనాను తీసుకుని అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులోని చిరపుంజిలో