Home » Women's World Cup 2022
వరల్డ్ కప్ పోరులో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఓటమికి గురైంది. 274/4 స్కోరును నమోదు చేసి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచినప్పటికీ..
కల చెదిరింది. పోరాటం ముగిసింది. భారత జట్టు ఇంటి ముఖం పట్టింది. ఐసీసీ Womens World Cup 2022 నుంచి భారత జట్టు నిష్క్రమించింది.
బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం.. చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా..