Home » 'Work from Home'
గురుగ్రామ్ నగరంలో కార్పొరేట్ కంపెనీలు మంగళవారం నుంచి మళ్లీ వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. హర్యానాలో కొనసాగుతున్న మత ఘర్షణల నేపథ్యంలో గురుగ్రామ్లోని పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చేందుకు చర్యలు చేపట్టాయి....
రెండేళ్లకు ముందు ఉద్యోగులు తమ ఉద్యోగరిత్యా ఏ పనిచేయాలన్నా కార్యాలయాలకు రావాల్సిందే.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు. కానీ రెండేళ్ల క్రితం కరోనా వైరస్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల విధుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీల �
కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు...
కొవిడ్ మహమ్మారి తరువాత పలు రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు తెస్తున్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాతో ఏడాది పాటు కార్యాలయాలు...