-
Home » World Cup 2023 Final Match
World Cup 2023 Final Match
టీమిండియా గెలిస్తే రూ. 100 కోట్లు పంచుతానని కంపెనీ సీఈవో ప్రకటన .. బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత
November 19, 2023 / 08:58 AM IST
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆస్ట్రోటాక్ కంపెనీ సీఈవో పునీత్ గుప్తా బంపర్ ఆఫర్ ఇచ్చాడు.