Home » World War-II
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. డాన్స్క్ నగరానికి దగ్గరలో ఉన్న స్టట్టోఫ్ కాన్సంట్రేషన్ క్యాంపు ఉంది. ఈ క్యాంపులో అప్పట్లో 65వేల మంది ఖైదీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మరణించారు. వీరి
రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఓ కేకును పరిశోధకులు కనుగొన్నారు. 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనిషి ఆయుర్దాయం తగ్గిందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో తేలింది.
Covid-19 pandemic biggest challenge : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ కోవిడ్ – 19 అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జి 20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ Group of 20 Summit ప్రారంభించారు. కోవిడ్ – 19 �
మణిపూర్లో టెన్నోపాల్ పరిధిలోని మొరెహ్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవటానికి గుంతలు తీస్తుండా భారీగా బాంబులు బైటపడ్డాయి. వాటిని చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పో