Home » worrying India
ఈశాన్య రాష్ట్రాలను భారత్లోని మిగతా భూభాగంతో అనుసంధానించేది సిలిగురి కారిడారే ! భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పాల్పడుతున్న చైనా... భారత్పై ట్రిగ్గర్ గురిపెట్టేందుకు ఉన్న మార్గాలన్నింటిపైనా ఫోకస్ పెంచుతోంది.