Home » WTC Final Test
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు.
ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ వేదికగా మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారీ అంచనాలతో సిద్ధమైన ఇరు జట్లతో పాటు యావత్ ప్రపంచానికే నిరుత్సాహం మిగిల్చింది. కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలా�
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మ్యాచ్గా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌతాంప్టన్లో ఇవాళ(18 జూన్ 2021) మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. మ్యాచ్ ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించినట్టే.. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై వరుణుడు వర్షం క