Home » Xiaomi Pad 5
Xiaomi Pad 5 Price Cut : భారత మార్కెట్లో 128GB స్టోరేజీతో షావోమీ Pad 5 బేస్ వేరియంట్ రూ. 25,999కి విక్రయిస్తోంది. 256GB స్టోరేజ్ ఆప్షన్ అసలు ధర రూ. 26,999 నుంచి తగ్గింది. మొత్తం రూ. 500 తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.
చివరగా 2015లో "Mi-Pad"ను భారత్ లో విక్రయించిన షావోమి..ఏడేళ్ల అనంతరం ఇపుడు "Smart Pad 5"ను భారత్ లో విడుదల చేయనుంది.