Home » Yadadri Narasimha Swamy
యాదాద్రి క్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిజ రూప దర్శనం.. పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. ఈ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తుది దశకు యాదాద్రి పనులు
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.