Home » Yadadri Temple Opening
యాదాద్రి క్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిజ రూప దర్శనం.. పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. ఈ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.