Home » yaswanth sinha
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన పట్ల తీరుపట్ల తీవ్ర స్థాయిలో �
దేశంలోని విపక్ష పార్టీలు ఐక్యంగా కలిసి వచ్చి తనను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని యశ్వంత్ సిన్హా అన్నారు. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం త
వివిధ అంశాల్లో సొంతపార్టీ నాయకత్వంపైనే రోజూ విమర్శలు చేస్తూ ఉండే బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్నసిన్హాపై బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వైదొలగాలని సుశీల్ కుమ�