Home » YCP attack on TDP
తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్ లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కామెంట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు.. 36 గంటల దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు దాడి చేసిన చోటే.. చంద్రబాబు దీక్ష చేస్తున్నారు.
టీడీపీపై.. ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ సంక్షేమ పాలన చూసి.. ప్రతిపక్షం ఓర్వలేక రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.