Home » YCP MLA Nallapareddy Prasanna Kumar Reddy
నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చింది.
మహిళలపై మానభంగాలకు పాల్పడే వారిని శిక్షిస్తే సరిపోదని... నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందని వైసీపీ..