Home » YCP MLA Sudhakar Babu
అసెంబ్లీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడినిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేయటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చ�
సాక్షాత్తూ అసెంబ్లీ సభలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారు. అంతేకాదు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దూకుడుగా వ్యవహరించారు.