టిడిపి మహిళా నేత..మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఓ వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.ఫోన్ చేసిన వ్యక్తి “మీరు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాస్త తగ్గించుకొంటే మంచిది..లేదంటే అంటూ బెదిరింపుల�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుమారు గంటపాటు మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్లతో విరుచుకపడుతున్నారు. ప్రభుత్వ పాలన సరిగ్గా లేదంటూ టీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏపీలో కియా పరిశ్రమ తరలిపోతోందని, ఇందుకు ప్ర�
తనను చంపేశారని..సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్�