Home » YCP MP Magunta Srinivasulureddy
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 18న విచారణకు రావాలని ఆదేశించింది.