Home » ycp mp midhun reddy
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుమారు గంటపాటు మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.