Home » YCP Ruling
జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉన్నా తన బస్సులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కక్ష సాధింపు చర్యలు ఇంతవరకు తాను చూడలేదన్నారు. 2019, నవంబర్ 15వ తేదీ �