-
Home » Yerrabalem
Yerrabalem
పల్నాడు జిల్లాలో దారుణం.. కొడుకుని చంపి పాతిపెట్టిన తండ్రి.. గొర్రె పిల్లలను అమ్ముతున్నాడని..
July 15, 2025 / 07:27 PM IST
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�