Home » Youth stabbed to death
ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో పట్టపగలు కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయారు. కత్తులతో పొడుచుకున్నారు. దీంతో 18 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. రాధాకృష్ణ మందిర్ కు సమీపంలో రక్తపు