Home » YS Jagan Praja Sankalpa Yatra
ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.