Home » YS Sharmila praja prasthanam Padayatra
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీ ఫైర్ అయ్యారు. షర్మిల నాపేరు ప్రస్తావించి నా వ్యక్తిగత జీవితాన్ని, మనోభావాల్ని దెబ్బతీసిందంటూ ఆరోపించారు.