Home » YS Sharmila Satires
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.