Home » YS Viveka's murder case
సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు వెళుతూ విజయమ్మతో అవినాశ్ రెడ్డి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీంకోర్టు అంగీకారించింది.