Home » YSR Asara
డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు
ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత అమలుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కడప జిల్లా బద్వేల్ బైపోల్ నేపథ్యంలో కొత్త పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు. కాన
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�